పుట్టపర్తి: పీడీఎస్యు ఆధ్వర్యంలో మురళి నాయక్ కు ఘన నివాళులు

64చూసినవారు
పుట్టపర్తి: పీడీఎస్యు ఆధ్వర్యంలో మురళి నాయక్ కు ఘన నివాళులు
పుట్టపర్తిలో పీడీఎస్యు ఆధ్వర్యంలో దేశం కోసం పోరాడి వీర మరణం పొందిన వీర జవాన్ మురళి నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని శుక్రవారం అయన చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించడం జరిగింది. జిల్లా ప్రధాన కార్యదర్శి బాబావలి మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలర్పించిన మురళి నాయక్ చరిత్రలో నిలిచిపోతారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్