పందిపర్తిలో స్వచ్ఛ ఆంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమం

75చూసినవారు
పందిపర్తిలో స్వచ్ఛ ఆంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమం
సోమందేపల్లి మండలం పందిపర్తి గ్రామంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర మంత్రివర్యులు పెనుకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే సవితమ్మ అక్క గారి ఆదేశాల మేరకు స్వచ్ఛ ఆంధ్ర- స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం శనివారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని, మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేసి స్థానిక పాఠశాలలో చెట్లు నాటడం జరిగింది.

సంబంధిత పోస్ట్