రాయదుర్గం: ఆర్డీటీ సంస్థకు నిధులు వచ్చేంత వరకు నిరసనలు ఆగవు

63చూసినవారు
సేవ్ ఆర్డీటీ - సేవ్ అనంత కార్యక్రమంలో భాగంగా గురువారం సాయంత్రం రాయదుర్గం పట్టణంలోని వినయ్ సర్కిల్ నందు బహుజనుల లాయర్స్ ఫర్ పోరమ్ రాష్ట్ర అధ్యక్షుడు, న్యాయవాది నారాయణప్ప ఆధ్వర్యంలో కళాకారుల చేత పాటలు పాడుతూ నిరసన వ్యక్తం చేశారు. వారు కాపాడు కుందాం - ఆర్డీటీ సేవా సంస్థను కాపాడుకుందాం ఆర్డీటీ సంస్థకు ఎఫ్సిఆర్ఏ ప్రకారం రెన్యూవల్ ను తక్షణమే అమలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్