బుక్కరాయసముద్రం: చేప పిల్లలను వదిలిన జిల్లా ఫిషరీస్ డీడీ

80చూసినవారు
బుక్కరాయసముద్రం: చేప పిల్లలను వదిలిన జిల్లా ఫిషరీస్ డీడీ
ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా 40% సబ్సిడీతో 1. 46 వేల చేప పిల్లలను బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో ఉన్న చిక్ వడియార్ చెరువులో జిల్లా ఫిషరీస్ ఢీ ఢీ శ్రీనివాస్ నాయక్, ఎంపీపీ దాసరి సునీత వదిలారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చెరువులో చేప పిల్లలు వదిలామని వారు తెలిపారు. మత్స్యకారుల జీవితాలలో వెలుగులు నింపేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్