నార్పల రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

65చూసినవారు
నార్పల రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి
నార్పలలో గురువారం బైకు అదుపుతప్పిన ఘటనలో కేశేపల్లి గ్రామానికి చెందిన కుల్లాయప్ప అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం ఆసుపత్రిలో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై నార్పల పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్