జిల్లా ఎస్పీని మర్యాద పూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే శ్రావణి

67చూసినవారు
జిల్లా ఎస్పీని మర్యాద పూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే శ్రావణి
అనంతపురం జిల్లా ఎస్పీ కె. వి మురళీకృష్ణని శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని తన ఛాంబర్లో ఉన్న ఎస్పీకి పూల మొక్క అందజేసి ఎమ్మెల్యే శ్రావణి శుభాకాంక్షలు తెలియజేశారు. శింగనమల నియోజకవర్గం లో పోలీస్ శాఖకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్