తాడిపత్రిలో ఇంటి పట్టాలు మంజూరు చేయాలని బీడీకార్మికుల నిరసన

83చూసినవారు
ఇంటి పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ బీడీ కార్మికులు తాడిపత్రి తాసిల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం నిరసన వ్యక్తం చేశారు. పట్టణ వ్యాప్తంగా వేలాది మంది కార్మికులు ఏళ్ల తరబడి బీడీ రోలింగ్ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నామని వారు పేర్కొన్నారు. ఇళ్ల స్థలాలతోపాటు ఇల్లు మంజూరు చేయాలని బీడీ కార్మికుల తో పాటు సిఐటియు రాష్ట్ర కన్వీనర్ ఓబులు తొ కలిసిడిప్యూటీ తాసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్