కిరాణా దుకాణంలో చోరీ

60చూసినవారు
కిరాణా దుకాణంలో చోరీ
యాడికి మండలంలో గుర్తుతెలియని వ్యక్తులు సాన్వి కిరాణ షాపులో శనివారం చోరీకి పాల్పడ్డారు. మండల పరిధిలోని వేములపాడు వద్ద గుత్తి - తాడిపత్రి ప్రధాన రహదారిపై కుళ్లాయప్పకు చెందిన స్వామి కిరాణ షాపు దుకాణం రేకులు తొలగించి సిగరెట్ బాక్సులు, రూ. 10 వేల నగదు ఎత్తుకెళ్తున్నట్లు బాధితుడు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు పిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్