తాడిపత్రి: భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేసిన ఏఎస్పీ

67చూసినవారు
తాడిపత్రి: భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేసిన ఏఎస్పీ
తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద గురువారం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ నాయకులు, పట్టణ సీఐ సాయిప్రసాద్ కు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఈ క్రమంలో తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి, బీజేపీ నాయకులు, కార్యకర్తలను శాంతింపచేసేందుకు ఆయన అక్కడికి వచ్చి భారత్ మాతాకీ జై, వందే భారత్ అనే నినాదాలు చేయడంతో నాయకులు, కార్యకర్తలు శాంతించారు.