తాడిపత్రిలోని అమ్మవారి శాల ఆలయం లో ఈనెల 11న ఉచిత మెగా డయాబెటిస్ వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని వాసవి క్లబ్ సభ్యులు శుక్రవారం తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సి. శ్రీవాణి డయాబెటిస్ పరీక్షలు చేస్తారని తెలిపారు. వైద్య శిబిరానికి ప్రజలు తమ వెంట ఆధార్ కార్డు తీసుకురావాలాన్నారు.