తాడిపత్రి: బండిశూల తిరుణాలలో పాల్గొన్న ఎమ్మెల్యే

68చూసినవారు
తాడిపత్రి: బండిశూల తిరుణాలలో పాల్గొన్న ఎమ్మెల్యే
పామిడి మండలం రామరాజు పల్లి గ్రామం నందు సుంకులమ్మ ముత్యాలయ్య తిరుణాల్లు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాడిపత్రి శాసనసభ్యులు జెసి అష్మిత్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరై బండి శూల రథాన్ని స్వయంగా నడిపి భక్త జనసందోహాన్ని ఆనందిపజేశారు. ఈ కార్యక్రమం లో గుంతకల్లు, తాడిపత్రి నియోజకవర్గం ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్