యాడికి: ఈ-కేవైసీ చేయించుకోండి

81చూసినవారు
యాడికి: ఈ-కేవైసీ చేయించుకోండి
రేషన్ కార్డుల లబ్ధిదారులు ఈ నెల 30 లోపు ఈ-కేవైసీ చేయించుకోవాలని సీఎస్ డీటీ సూర్యనారాయణ సూచించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ యాడికి మండలంలో ఇంత వరకు 20 శాతం మంది ఈ-కేవైసీ చేయించుకోలేదన్నారు. వారంతా ప్రభుత్వం ఇచ్చిన గడువును సద్వినియోగం చేసుకోవాలన్నారు

సంబంధిత పోస్ట్