వజ్రకరూరు మండలం ఛాయాపురంలో శుక్రవారం ఏర్పాటుచేసిన ప్రజావేదిక సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కాఫీ టేబుల్ బుక్ ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కాఫీ టేబుల్ బుక్ తయారుచేయడం పట్ల జిల్లా కలెక్టర్ కి అభినందలు తెలిపారు.