ఉరవకొండ: ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికిన మంత్రులు, అధికారులు

67చూసినవారు
ఉరవకొండ: ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికిన మంత్రులు, అధికారులు
వజ్రకరూరు మండలం ఛాయాపురం హెలీప్యాడ్ కు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు శుక్రవారం ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రికి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, జిల్లా ఎస్పీ పి. జగదీష్, జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ, అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహార్, ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్, జయరామ్, ఎమ్మెల్యే బండారు శ్రావణి, ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్యే అశ్మిత్ రెడ్డి, జెసి ప్రభాకర్ రెడ్డి స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్