అన్నదాత సుఖీభవ పథకం.. అర్హులు వీరే:
➡ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రైతులు మాత్రమే అర్హులు.
➡ చిన్న, సన్నకారు రైతులు (5 ఎకరాల లోపు భూమి కలిగినవారు) మాత్రమే అర్హులు.
➡ వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
➡ భూమికి సంబంధించి పక్కా పత్రాలు, పట్టా లేదా పాస్బుక్ తప్పనిసరిగా ఉండాలి.
➡ రైతు పేరు ఆధార్తో అనుసంధానమై ఉండాలి.
➡ కౌలు రైతులు కూడా ఈ పథకానికి అర్హులు.
➡ సాధారణంగా పీఎం-కిసాన్ పథకానికి అర్హులైన రైతులందరూ, అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులు అవుతారు.