కేసీ కెనాల్ కు నీరు విడుదల

60చూసినవారు
కేసీ కెనాల్ కు నీరు విడుదల
వల్లూరు మండలం ఆదినిమ్మాయపల్లె ఆనకట్ట వద్ద నుంచి కేసీ కెనాలు కు గురువారం నీరు విడుదల చేశారు. అర్చకుల పూజల అనంతరం కమలాపురం ఎమ్మెల్యే పుత్తా క్రిష్ణ చైతన్య రెడ్డి గేట్లు ఎత్తి కేసీ కెనాల్ కు నీటిని విడుదల చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ఏడాది ఇప్పటి వరకు వర్షాలు తక్కువగా కురిసినప్పటికీ కేసీ కెనాలు కు ఆగస్టు 1 వ తేదీనే నీటిని విడుదల చేశామన్నారు. ప్రతి ఎకరాలకు నీటిని అందించాలనేదే సీఎం ధ్యేయమని అన్నారు.

సంబంధిత పోస్ట్