రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారని మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాష అన్నారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి పదవి చేపట్టిన రోజే ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో పెన్షన్ పెంపు, అమలుకు మొదటి సంతకం చేసారని ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భంగా పలు పంచాయతీలలో పెన్షన్ పంపిణి చేసారు.