రామసముద్రం ఎంఆర్సి కి చేరిన డిక్షనరీలు

70చూసినవారు
రామసముద్రం ఎంఆర్సి కి చేరిన డిక్షనరీలు
రామసముద్రం మండలంలోని 6వ తరగతి విద్యార్థులకు డిక్షనరీలు వచ్చినట్లు ఎంఈవో-2 ఆంజనేయులు తెలిపారు. మండలంలో 558 మంది ప్రభుత్వ విద్యార్థులు ఉన్నారని. వారందరికీ వీటిని అందజేస్తామని చెప్పారు. త్వరలోనే వీటిని ఆయా పాఠశాలల హెచ్ఎంలకు అప్పగించి పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్