మదనపల్లిలో కొత్త కోర్టు భవనం ప్రారంభం

62చూసినవారు
మదనపల్లి కోర్టు ఆవరణలో శనివారం నూతన కోర్టు భవనాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సరస వెంకటనారాయణ బట్ ప్రారంభించారు. సభలో మాట్లాడుతూ తాను మదనపల్లిలో పుట్టి పెరిగినందుకు గర్వంగా ఉందన్నారు. తన గురువులు, సహచరుల సహకారంతో ఈ స్థాయికి ఎదిగినట్టు తెలిపారు. న్యాయవాదులు, న్యాయమూర్తులు ఎలా ఉండాలో ప్రాముఖ్యతను వివరించారు.

సంబంధిత పోస్ట్