పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి నాయకులు

69చూసినవారు
పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి నాయకులు
మైదుకూరు నియోజకవర్గ శాసన సభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్, టీడీపీ రాష్ట్ర నాయకులు మాచుపల్లి రామచంద్ర నాయుడు, మైదుకూరు మండల అధ్యక్షుడు భీమయ్య ఆదేశాల మేరకు గురువారం జాండ్లవరం గ్రామం లో పెన్షన్ పంపిణీ కార్యక్రమం లో మైదుకూరు తెలుగు యువత అధ్యక్షుడు రమేష్ నాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చంద్రబాబు, పెద్ద నాగయ్య, నడిపి నాగయ్య, నాగేశ్వర్ నాయుడు, ప్రతాప్, నాగ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్