సుప్రీంకోర్టు తీర్పుతో డప్పుల తో నాట్యం ఆడిన వేళ

62చూసినవారు
సుప్రీంకోర్టు తీర్పుతో డప్పుల తో  నాట్యం ఆడిన వేళ
సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పుతో మాదిగ డప్పు నాట్యమాడింది. శుక్రవారం మైదుకూరు నియోజకవర్గంలోని ప్రతి మాదిగ కాలనీలలో ఎమ్మార్పీఎస్ నాయకులు సంబరాల్లో మునిగితెలిపోయారు. మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో ఈ విజయం సాధించడం పట్ల స్ర్తి, పురుష వయో భేదం లేకుండా సంబరాల్లో పాల్గొన్నారు. బిజేపి ఎస్. సి రిజర్వేషన్ వర్గీకరణకు కట్టుబడి ఉండడంతో వారి ఆనందానికి అవధులు లేవు. సహకరించిన ప్రతి ఒక్కరికి వారు కృతజ్ఞతలు తెలిపారు.
Job Suitcase

Jobs near you