ప్రొద్దుటూరు: మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ అనాథకు అంత్యక్రియలు

73చూసినవారు
ప్రొద్దుటూరు:  మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ అనాథకు అంత్యక్రియలు
ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రిలో గుర్తు తెలియని వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందగా అంతిమ సంస్కరణలు చేయడానికి  ఎవరు ముందుకు రాకపోవడంతో హాస్పిటల్ సిబ్బంది ద్వారా తెలుసుకున్న మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ టౌన్ ప్రెసిడెంట్ సుబాహాన్  స్పందించి బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చేయూత అందించిన ఫౌండేషన్ చైర్మన్ మోరే లక్ష్మణ్ రావుకు ఇతర సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్