నూతన ప్రిన్సిపాల్ గా బాధ్యతల స్వీకరణ

83చూసినవారు
నూతన ప్రిన్సిపాల్ గా బాధ్యతల స్వీకరణ
ప్రొద్దుటూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ నూతన ప్రిన్సిపాల్ గా జింకా అశోక్ కుమార్ గురు వారం బాధ్యతలు స్వీకరించారు. కళాశాల ప్రిన్సిపాల్ జగదీశ్వరుడు పదవీ విరమణ చెందారు. దీంతో ఆంధప్రదేశ్ సాంకేతిక విద్య డైరెక్టర్ గుమ్మల గణేష్ కుమార్ కళాశాలలో మెకానికల్ బ్రాంచ్ హెచ్ డీ పనిచేస్తున్న జింకా అశోక్ కుమార్ ను నూతన ప్రిన్సిపాల్ గా నియమించారు. కళాశాల అభివృద్ధికి శాయ శక్తుల కృషి చేస్తానని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్