పులివెందుల: ముఖ్యమైన సమావేశానికి వారు రాకపోవడమేంటి

55చూసినవారు
పులివెందుల: ముఖ్యమైన సమావేశానికి వారు రాకపోవడమేంటి
జిల్లా ప్రజల సమస్యలపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన జిల్లా పరిషత్ సమావేశానికి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ రాకపోవడం బాధాకరమని కడప ఎంపీ అవినాశ్ రెడ్డి అన్నారు. శనివారం జరిగిన కడప జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశానికి కలెక్టర్, జేసీ రాకపోవడంపై కార్యక్రమం ఏం ఆసక్తి ఉంటుందని, జిల్లాలో చాలా సమస్యలు
ఉన్నాయని ఇద్దరిలో ఒకరైనా వస్తేనే సమస్యలపై చర్చిద్దామన్నారు.

సంబంధిత పోస్ట్