'రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం'

71చూసినవారు
'రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం'
రాష్ట్రాని గాడిలో పెట్టాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తోనే సాధ్యమని ఇంచార్జి సుగవాసి సుబ్రహ్మణ్యం తెలిపారు. అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం గడికోట గ్రామ పంచాయతీ లోని అంగన్వాడీ కేంద్రం లో శ్రీ డోక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం పథకాన్ని సుబ్రహ్మణ్యం బుధవారం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్