రాజంపేట మండలం కూచువారిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని వైబియన్ పల్లి రాజీవ్ నగర్ అహ్మద్ నగర్ లో గురువారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని రాజంపేట బిజెపి నేత పోతు గుంట రమేష్ నాయుడు నిర్వహించారు. వారు మాట్లాడుతూ అవ్వ తాతల ముఖాల్లో ఆనందోత్సవాలు కనపడాయని అన్నారు.
రూ 4000 పెన్షన్ చేతిలోకి తీసుకున్న అవ్వ తాత ముఖాలలో వెలుగులు కనబడ్డాయన్నారు.