ఏపీ సర్కారు డీఎస్పీల బదిలీ కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా అన్నమయ్య జిల్లా రాజంపేట నూతన డిఎస్పీగా కే ప్రకాష్ బాబు ను నియమిస్తూ బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరం జారీ చేసింది. రాజంపేట డిఎస్పీగా వ్యవహరిస్తున్న చైతన్యను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో వీరి స్థానంలో రాజంపేట నూతన డిఎస్పీగా కే ప్రకాష్ బాబు వ్యవహరించనున్నారు.