అసంఘటిత కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఈ శ్రమ పోర్టల్ నందు కార్మికుల వివరాలు పొందుపరచాలని డిఆర్ మధుసూదన్ రావు అధికారులను ఆదేశించారు. గురువారం రాయచోటి కలెక్టరేట్ నందు అసంఘటిత కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ శ్రమ పోర్టల్ పై మునిసిపల్ కమిషనర్లు, ఎంపీడీవో లతో డీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.