లారీ - ఆర్టీసీ బస్సు ఢీ ;40మందికి తీవ్ర గాయాలు

80చూసినవారు
తంబళ్లపల్లి నియోజకవర్గం కురబలకోట మండలం, అంగళ్ళులోని సర్కారు తోపు వద్ద మంగళవారం లారీ - ఆర్టీసీ బస్సు ఎదురెదురు ఢీకొన్న ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ 40మందిని జిల్లా ఆస్పత్రికి 108, ఆటోల్లో తీసుకు వచ్చారు. గాయపడ్డ క్షగాత్రులు పెట్టే ఆర్తనాదాలు, బంధువుల రోధనలు మిన్నంటాయి. గాయపడ్డ 40మందిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

ట్యాగ్స్ :