ఏపీలో వరద బాధితులకు మరో సాయం

68చూసినవారు
ఏపీలో వరద బాధితులకు మరో సాయం
ఏపీలో వరద బాధితులకు ప్రభుత్వం మరో సాయం అందించనుంది. రూ.50 వేల వరకు రుణాలు రీ-షెడ్యూల్ చేసుకున్న వారికి స్టాంప్ డ్యూటీ నుంచి మినహాయింపు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 10 వరద ప్రభావిత జిల్లాల్లో వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే వరద బాధితులకు ప్రభుత్వం పరిహారం అందించిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్