వైసీపీకి మరో బిగ్ షాక్ తగలనుంది. ఉమ్మడి గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన వైసీపీ రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ టీడీపీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గురువారం ఆయన వైసీపీకి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే మంత్రి అనగాని సత్యప్రసాద్తో మోపిదేవి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.