ఫిబ్రవరి 28న ఏపీ బడ్జెట్‌

60చూసినవారు
ఫిబ్రవరి 28న ఏపీ బడ్జెట్‌
ఏపీ బడ్జెట్ యాక్షన్ కమిటీ(బీఏసీ) సమావేశం ముగిసింది. అసెంబ్లీ సమావేశాల అజెండాను బీఏసీలో ఖరారు చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 3 వారాల పాటు జరిపే అవకాశం ఉంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై రేపు చర్చ జరగనుంది. శివరాత్రి, ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా ఈ నెల 26, 27న సెలవు ప్రకటించారు. ఈ నెల 28న శాసన సభలో 2025-26 వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. 2025-26 బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదముద్ర వేయనుంది.

సంబంధిత పోస్ట్