ఏపీలో అసెంబ్లీ కమిటీలకు చైర్మన్ల నియామకం

56చూసినవారు
ఏపీలో అసెంబ్లీ కమిటీలకు చైర్మన్ల నియామకం
ఏపీ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు మంగళవారం కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో అసెంబ్లీ కమిటీలకు చైర్మన్లను ప్రకటించారు పీఏసీ చైర్మన్‌గా పులవర్తి రామాంజనేయులు నియమించారు. అంచనాల కమిటీ చైర్మన్‌గా వేగుళ్ల జోగేశ్వరరావును.. పీయూసీ చైర్మన్‌గా కూన రవికుమార్ ని నియమించారు. ఈ మేరకు స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు చైర్మన్లను అధికారికంగా ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్