న్యూఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ఆధిక్యంలోకి వచ్చారు. 254 ఓట్లతో ముందజలో ఉన్నారు. జంగ్పురా సీటులో రెండు రౌండ్ల కౌంటింగ్ తర్వాత ఆప్ అభ్యర్థి మనీష్ సిసోడియా 1800 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఢిల్లీ ప్రస్తుత సీఎం ఆతిశీ వెనుకంజలో ఉన్నారు. బీజేపీ-42, ఆప్- 27, కాంగ్రెస్-01 లీడ్లో కొనసాగుతున్నాయి.