ఆదిమూలంకు హైకోర్టులో ఊరట

82చూసినవారు
ఆదిమూలంకు హైకోర్టులో ఊరట
సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కేసులో కీలక పరిమాణం చోటు చేసుకుంది. తనపై వేసిన లైంగిన ఆరోపణల కేసును క్వాష్ చేయాలని ఎమ్మెల్యే ఆదిమూలం ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా విచారణ జరిపిన కోర్టు.. ఆదిమూలంపై నమోదైన కేసును క్వాష్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్