ఏపీలో దారుణం.. భార్యను చంపిన భర్త

64చూసినవారు
ఏపీలో దారుణం జరిగింది. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం గంగదేవిపల్లిలో భార్యను భర్త అత్యంత దారుణంగా హత్య చేశాడు. కుటుంబ కలహాలతో లావణ్య(29)ను ఆమె భర్త మునేంద్ర గొంతు కోసి హత్య చేశాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల ఎంత అవగాహన కల్పించిన ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉండటం కలవరపెడుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్