సర్పంచ్‌పై దాడి.. వైసీపీ వాళ్లు కాపు కాశారని ఎమ్మెల్యే ఆరోపణలు

3చూసినవారు
సర్పంచ్‌పై దాడి.. వైసీపీ వాళ్లు కాపు కాశారని ఎమ్మెల్యే ఆరోపణలు
AP: సర్పంచ్ నాగమల్లేశ్వరరావు పై దాడి ఘటనపై టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర సంచలన ఆరోపణలు చేశారు. ఆ సమయంలో వైసీపీ వాళ్లు దారి కాపు కాశారని ఆయన వ్యాఖ్యానించారు. పొన్నూరు దాడి ఘటనపై వైసీపీ కావాలనే రాజకీయం చేస్తోందని తెలిపారు. ప్రభుత్వంపై బురద చల్లేందుకే విమర్శలు చేశారని థూళిపాళ్ల నరేంద్ర మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్