నందిగం సురేశ్, బోరుగడ్డ అనిల్‌పై హత్యాయత్నం కేసు

79చూసినవారు
నందిగం సురేశ్, బోరుగడ్డ అనిల్‌పై హత్యాయత్నం కేసు
AP: వైసీపీ మాజీ మంత్రి నందిగం సురేశ్, బోరుగడ్డ అనిల్‌ కుమార్‌పై తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో హత్యాయత్నం కేసు నమోదైంది. మంత్రి సత్యకుమార్‌పై దాడి ఘటనలో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో ఏ1గా నందిగం సురేశ్, ఏ2గా బోరుగడ్డ అనిల్‌ను చేర్చారు. 2023లో అమరావతి రైతులను సంఘీభావం తెలిపి వస్తుండగా మంత్రి సత్యకుమార్‌పై దాడి జరిగింది.

సంబంధిత పోస్ట్