బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ వేదికగా జరిగిన ఐదో టెస్ట్లో భారత్ ఓటమితో డబ్ల్యూటీసీ ఆశలు గల్లంతయ్యాయి. ఆశలు 3-1తో సిరీస్ను కైవసం చేసుకున్న ఆసీస్ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ బెర్తును ఖాయం చేసుకుంది. ఈ క్రమంలో లార్డ్స్లో జూన్ 11న జరగనున్న ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికాతో తలపడనుంది.