టీడీపీ కీలక నేత అయ్యన్నపాత్రుడు పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటి
ంచినట్లు
తెలుస్తోంది. టీడీపీలో నాలుగన్నరేళ్ల దశాబ్ధాల
రాజకీయాాన్ని ఆయన పూర్తి చేసుకున్నారు
. తన రాజకీయ
జీవితానికి పూర్తి స్థాయిలో విరామం
ఇస్తున్నట్లుగా సంచలన ప్రకటన చేసినట్లు సమాచారం. స్పీకర్గా కొనసాగుతున్నట్లు అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. తన రాజకీయ జీవితంలో ఇక పోటీ చేసే ప్రసక్తే లేదని అన్నట్లు తెలుస్తోంది.