‘గుండెపోటు’ రోగులకు బాబు అభయం

84చూసినవారు
‘గుండెపోటు’ రోగులకు బాబు అభయం
ఏపీలో గుండెపోటు రోగులకు అత్యావసర వైద్యం అందించే విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల కాలంలో పెరిగిపోతున్న గుండెపోటు మరణాలను నివారించేందుకు అత్యావసర వైద్యం ముఖ్యమని ప్రభుత్వం గుర్తించింది. గుండెపోటు బాధితులను రక్షించే టెనెక్టెప్లేస్ ఇంజక్షన్లను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. గుండెపోటు వచ్చిన గంట వ్యవధిలో ఈ ఇంజక్షన్ ఇస్తే బాధితుడిని ప్రాణాపాయం నుంచి తప్పించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్