స్వేచ్ఛను హరించేలా క్రిమినల్ చట్టాలు

53చూసినవారు
బిజెపి పార్లమెంట్లో బలవంతంగా ఆమోదింపజేసిన క్రిమినల్ చట్టాలు స్వేచ్ఛను హరించేలా ఉన్నాయని కొరిసపాడు మండల సిపిఎం పార్టీ ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు గురువారం మెదరమెట్లలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ధ్వజమెత్తారు. ప్రశ్నించే వారిని దేశద్రోహులుగా చిత్రీకరించి జైలులో పెట్టే విధంగా నరేంద్ర మోడీ ఈ చట్టాలను తీసుకువచ్చాడని ఆయన విమర్శించారు. అభిప్రాయ సేకరణ లేకుండా చట్టాలను ఆమోదించారు అన్నారు.

సంబంధిత పోస్ట్