అద్దంకి మండలం దేనువు కొండ గ్రామంలో శనివారం స్త్రీ ట్రైబల్ వాసులకు లీగల్ సర్వీసెస్ ప్రోగ్రాం కింద మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుందని ఎంపీడీవో సత్యనారాయణ శుక్రవారం పత్రిక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ మెడికల్ క్యాంప్ నందు వైద్యులు పాల్గొని తగ్గు వైద్య సలహాలు అందజేస్తారని ఎంపీడీవో పేర్కొన్నారు. కావున స్త్రీ ట్రైబల్ వాసులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.