బాపట్ల: బాపట్లలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల ర్యాలీ

60చూసినవారు
బాపట్ల పట్టణంలోని జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణంలో బుధవారం కలెక్టర్ జై వెంకట మురళి, ఎస్పి తుషార్ డూడి జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల ర్యాలీ ప్రదర్శన జండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లాస్థాయి అధికారులతో పాటు స్వచ్ఛంద సంస్థలు ప్రజలతో కలిసి ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత పాటించి తమ ప్రాణాలను కాపాడుకోవాలని ర్యాలీలో వారు నినాదించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్