కూచిపూడి లో పెన్షన్లు పంపిణీ చేస్తున్న వేమూరు ఎమ్మెల్యే

50చూసినవారు
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెరిగిన పెన్షన్లను బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం, అమృతలూరు మండల పరిధిలోని కూచిపూడి గ్రామంలో గురువారం వికలాంగులకు రూ. 6000 లు, వృద్ధులకు రూ. 4000 లు చొప్పున మాజీమంత్రి, వేమూరు ఎమ్మెల్యే, నక్కా ఆనందబాబు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎం. పి. డి. ఓ, కె. స్వరూపరాణి, తహసీల్దార్, కూచిపూడి నెహ్రూ బాబు, ఈ. ఓ. పి. ఆర్. డి, జి. నరసింహారావు, కార్యదర్శి, తిరుమలరావు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్