AP: మాజీ సీఎం జగన్, మాజీ టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి కూటమి ప్రభుత్వం తిరుమలకు రావాలంటూ సవాల్ విసిరారు. అయితే కరుణాకర్ ఎస్వీ గోశాలలో 100 గోవుల మృతి చెందాయంటూ ఆరోపణలు చేశారు. ఈక్రమంలోనే టీడీపీ భూమన తిరుమలకు వచ్చి చూడాంటూ చెప్పింది. వీటిపై ఆయన మీడియా ద్వారా స్పందిస్తూ.. గురువారం ఉదయం 10 గంటలకు వస్తానని తెలిపారు.