దారుణ హత్య.. మృతుడి శరీరంపై 18 కత్తిపోట్లు (వీడియో)

60చూసినవారు
విశాఖలో దారుణ హత్య కలకలం రేపుతోంది. సినిమా తరహాలో వ్యక్తిని వెంటాడి వేటాడి కత్తితో నరికి చంపారు. పక్కా ప్లాన్ ప్రకారం గణేష్ ఊరేగింపులో దుండగులు హత్య చేశారు. మృతుడు భరణిక రాము (35)గా పోలీసులు గుర్తించారు. మృతుడిని 18 సార్లు కత్తితో పొడిచినట్లు వెల్లడించారు. పాత కక్షలు, అక్రమ సంబంధమే ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్