AP: నంద్యాల జిల్లా డోన్లో దారుణం చోటుచేసుకుంది. తొమ్మిదేళ్ల బాలికపై ఆచారి అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక ఈ విషయాన్ని తల్లికి చెప్పగా తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వెంటనే నిందితుడిని అరెస్ట్ పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.