చాట్‌జీపీటీ, డీప్‌సీక్ వాడొద్దంటున్న కేంద్రం

54చూసినవారు
చాట్‌జీపీటీ, డీప్‌సీక్ వాడొద్దంటున్న కేంద్రం
ప్రభుత్వ విభాగాల్లో వాడే కంప్యూటర్లు, డివైజ్‌లలో చాట్‌జీపీటీ, డీప్‌సీక్ యాప్స్ లాంటి ఏఐ టూల్స్ ఉపయోగించకూడదని కేంద్రం ప్రభుత్వం సూచించింది. కీలకమైన గవర్నమెంట్ డేటా, డాక్యుమెంట్స్ చేతులు మారే రిస్క్ ఉండే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే గతేడాదిలో చాట్‌జీపీటీ ఉపయోగించే వారి సంఖ్య భారత్‌లో మూడు రెట్లు పెరిగిందని తాజాగా ఓపెన్‌ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్