ఎంపీలకు కేంద్రం మరోసారి షాక్

83చూసినవారు
ఎంపీలకు కేంద్రం మరోసారి షాక్
కేంద్ర ప్రభుత్వం ఎంపీలకు మరోసారి షాకిచ్చింది. దేశంలో ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు పార్లమెంట్ సభ్యుల కోటాను పునరుద్ధరించే ప్రతిపాదన లేదని స్పష్టం చేసింది. కేంద్రీయ విద్యాలయాల ప్రవేశాల్లో ఎంపీలకు గతంలో ఇచ్చినట్టుగా కోటాను తిరిగి పునరుద్ధరిస్తే తరగతుల్లో విద్యార్థి-టీచర్ నిష్పత్తి భారీగా పెరిగిపోతుందని తెలిపింది. దీని వల్ల బోధనపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని కేంద్ర మంత్రి జయంత్ చౌదరి స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్